Showing posts with label GK. Show all posts
Showing posts with label GK. Show all posts

Saturday, January 25, 2020

భారత రాజ్యాంగం అమలు


*భారత రాజ్యాంగం*
*26 , నవంబర్*
*Constitution Day*

■ భారత రాజ్యంగo అమలు●

1858 నుంచి 1947 వరకూ బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని  పరిపాలించారు,  తరువాత 1947 August 15 న మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు  వదిలి వెళ్ళడo జరిగింది. 
తరువాత మన దేశానికి రాజ్యాంగo  కావాలి  ఎవరు రాయగలరు అని ఒక చిన్న సందేశం వఛింది. మన మొదటి ప్రదాని మంత్రి అయిన నెహ్రూ గారు మన దేశం నుంచి కొంతమందిని అమెరికా లో ఉన్న కొలoబియా  యూనివర్సిటీకి పoపారు, వాళ్ళు  మన వాళ్ళకి మీ దేశం లోనే ఒక ప్రపంచ  మేధావి అయిన Dr B.R అంబేద్కర్ గారిని  పెట్టుకుని ఇక్కడి  వరకూ ఎందుకు వచ్చారు  అని చెప్పి  తిరిగి మన దేశానికి పoపారు. తరువాత  రాజ్యాంగ ముసాయిదా కమిటీ వేసి ఆ కమిటీకి Dr B.R అంబేద్కర్ గారిని  చైర్మన్ గా నియమించారు...

 👉🏼 ఈ విషయాల నుంచి ప్రతీమనిషీ ప్రత్యేకించి దళిత జాతులు నేర్చుకోవాల్సిన పాఠాలు అనేకం ఉన్నాయి.

అప్పటికి ఉన్నతవర్గాల ప్రజలూ, మరికొంతమంది మాత్రమే ఓటు హక్కును కలిగి ఉండి, మిగతా పౌరులకు ఏమాత్రం ప్రాతినిధ్యం లేని పరిస్థితి భారతదేశంలో నెలకొనిఉంది. *ఆర్ధిక అసమానతలెన్ని ఉన్నా, రాజకీయంగా ప్రతీ పౌరునికీ ఒకే విలువ ఉండాలనీ, లేని పక్షంలో  అసమానతల వల్ల లబ్ధిపొందుతున్న శక్తులు వ్యవస్థను నాశనం చేస్తాయనీ గ్రహించిన బాబాసాహెబ్, తాను రాజ్యాంగ రచనా కమిటీలో ఉండాలనీ, అసమానతలకు తావులేని రాజ్యాంగాన్ని సిద్ధం చేయాలనీ తపనపడడం వల్లే అంతగా శ్రమించి స్థానం సంపాదించుకున్నారు.*

ఐతే, *రాజ్యాంగం ఎంత గొప్పగా రాయబడినా.. రాజ్యాంగం ఎలాంటి శక్తుల చేతిలో ఉంది అన్న విషయం మీద రాజ్యాంగం మంచిదిగా గానీ, చెడ్డదిగా గానీ పరిణమిస్తుంది కనుక, రాజ్యాంగం తన విధిని చక్కగా నిర్వర్తించాలంటే అది ఈ దేశ పౌరులమీదా, వారు ఎన్నుకునే రాజకీయ ప్రతినిధుల చేతుల్లోనూ ఉంటుందని* తేట తెల్లం చేసారు అంబేద్కర్.

 *“తాను రాసిన రాజ్యాంగం అణిచివేయబడ్డ జాతుల హక్కులను నిలబెట్టలేక విఫలమైన పక్షంలో, దాన్ని తగలబెట్టే మొదటి వ్యక్తిని కూడా తానే ఔతాన”ని 1949 నవంబరు 25 న, రాజ్యాంగ పరిషత్ నుద్దేశించి తానుచేసిన చివరి ప్రసంగంలో నిష్కర్షగా ప్రకటించారు.*

 దాన్నిబట్టి ,ఈనాడు మనం అనుభవిస్తున్న వివక్షకు కారణం మనం ఎన్నుకున్న తప్పుడు నాయకులే అన్నది ఇక్కడ అర్ధం చేసుకోవాల్సిన ముఖ్య విషయం.

ఈ మాటలనుంచి, తాననుకున్నది ఎంత కష్టమైనదైనా సాధించడంలో అంబేద్కర్ చూపించిన బాధ్యత నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి అనే విషయం ఇప్పుడు మనమందరం వేసుకోవాల్సిన మొదటి ప్రశ్న.
తనజాతి ప్రశాంతంగా హక్కులతో అందరితో సమానంగా బ్రతకాలని ఇంత శ్రమించిన బాబాసాహెబ్ కు మనం సరైన గౌరవం ఎప్పుడైనా ఇచ్చామా?

రిజర్వేషన్ల సృష్టికర్తను అన్నం పెట్టినవాడిగా మాత్రమే జమకట్టి, పే బ్యాక్ టు ద సొసైటీని తుంగలో తొక్కిన దొంగలం మనం కామా?

రిజర్వేషన్ వల్ల జీతాలు సంపాదించుకుంటూ, తమ కుటుంబాలకు మాత్రం అంబేద్కర్ చేసిన త్యాగాలను ఏమాత్రం తెలియజేయకుండా వెన్నుపోటు పొడిచిన వారమేకదా మనమంతా?

తాముకూడా మనువాదుల గుంపులో చేరి, తన పక్కింటివాడు బాగుపడితే తనతో సమానమైపోతాడని, దుర్బుద్ధితో ఆలోచించిన వాళ్ళ వల్లే కదా.. ఈరోజు అంబేద్కర్ అంటే ఒక కులనాయకుడిగా మిగిలి, చాందసుల చేతిలో వివాదాస్పద వ్యక్తిగా ముద్రవేయబడ్డాడు?

ఈ క్లర్కుల గుంపు నావల్ల లభ్దిపొంది నన్ను మోసం చేసింది అని బాబాసాహెబ్ కళ్ళ నీళ్ళపర్యంతమైంది ఎవరుచేసిన ద్రోహం వల్ల?

బాబాసాహెబ్ ను కులనాయకుడిగా చేసి ఆ మహా మేధావిని స్థానిక నేతకు కుదించే ద్రోహాలు ఇక మానేద్దాం.

ఆయన ఆశయ సాధన అంటే చుట్టూ ఉన్న బడుగుజాతుల బిడ్డలకు విద్యతో పాటూ, కనీస ప్రాధమిక సౌకర్యాలు అందుబాటులో ఉండేలా, అవి కల్పించేలా ప్రభుత్వాలను ఒత్తిడి చేయడం.

 బడుగులందరినీ జ్ఞానవంతులను చేయడం, హెచ్చుతగ్గులు లేని వ్యవస్థ అందరి హక్కు అనే భావజాలాన్ని వీలైనంతగా సమాజానికి చేరవేసి, ఈ దేశపు ప్రతీ పౌరుడికీ ఒకటే విలువ కలిగి ఉండేలా ఇప్పటి యువ సమాజాన్నైనా తీర్చిదిద్దాల్సిన బాధ్యత.. బాబాసాహెబ్ అంబేద్కర్ ను అర్ధంచేసుకున్న, అభిమానిస్తున్న ప్రతీ వ్యక్తిమీదా ఉంది. అలా చేయగలిగినప్పుడే ఆయన విగ్రహానికి దండ వేసి గౌరవించే స్థాయిని మనం సంపాదించుకున్న వారమౌతాం.

కానీ భారతజాతికి దిశను చూపించే రాజ్యాంగ రచనకు అంబేద్కర్ మాత్రమే సరైనవ్యక్తి అని నాటి సభ్యులు  చెప్పడము జరిగింది, తర్వాత రాజ్యాంగ రచన మొదలుపెట్టారు...

అంబేద్కర్ గారు మన బారత *రాజ్యాంగoను రాయడనికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది.*

అమెరికా రాజ్యాంగo లో కెవలం 7 ఆర్టికల్స్ ఉన్నయ్.  మొత్తం మన బారత  రాజ్యాంగo లో 395 ఆర్టికల్స్ 12 షెడ్యూల్లు ఉన్నాయి.

 ప్రపoచoలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగo మనది.

*భారత దేశ రాజ్యాంగం మన దేశానికి పవిత్ర గ్రంథం. దేశభక్తి గురించి, నినాదాల గురించి, స్వేచ్ఛ గురించి ఎన్నిరకాల అభిప్రాయాలున్నా… అన్నిoటికీ రాజ్యాంగమే ఆదర్శం.... భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది కాబట్టే రాజ్యాంగం అంటే అందరికీ అంత గౌరవం....అలాంటి రాజ్యాంగానికి కర్తకర్మ అన్నీ అంబేద్కరే....*


త్ర భారతదేశం భవిష్యత్ కు దిక్సూచిగా తన ఆత్మనే రాజ్యాంగ గ్రంథంగా రాసుకున్నారు అంబేద్కర్..

*భారతజాతికి ఆయన ఇచ్చిన ఈ బహుమతి మతాలు, కులాలు, వర్గాలన్నిటినీ ఏకంగా చేసింది. ఏతేడా లేకుండా ప్రతి పౌరుడికీ సమానమైన గుర్తింపు ఇచ్చింది. అందుకే అంబేద్కర్ అందరివాడయ్యారు...*

★అంబేద్కర్ ఆలోచనలే భారతీయులందరి ఆత్మగౌరవం..★
 అందుకే తరాలుగా అట్టడుగున ఉండిపోయిన ప్రజలకు ఆయన దేవుడు. *ఆయన ఆలోచనలను కాదనేవాళ్లకు కూడా ఆయనే ఆదర్శం.* అందరికీ కలిసి ఆయన శాశ్వత అవసరం. ఆ అవసరం అనివార్యంగా మారడానికి కారణం… మన రాజ్యాంగం.
ఏ భేదం లేకుండా… *"భారత ప్రజలమైన మేము…"* అంటూ మొదలవుతుంది మన రాజ్యాంగం.
ఈ ఒక్కమాటతో భారత నేలపై ఉన్న ప్రతి ఒక్కరూ సమానమే అని చెప్పారు అంబేద్కర్.

 అప్పటికే కులాలుగా, మతాలుగా విడిపోయిన భారతీయులను ఒకే ఒక్క మాటతో ఒక్కటి చేశారు.

ఈ సమానత్వంతోనే అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నారు...

మనదేశం కంటే ముందే చాలా దేశాలు రాజ్యాంగాలు రాసుకున్నాయి.... అలా 130కి పైగా దేశాల రాజ్యాంగాలను చదివారు అంబేద్కర్. అవన్నీ అధ్యయనం చేసి మనకు అవసరం అనుకున్నవి, మన దేశ పరిస్థితులకు తగినట్టుగా మార్పులు చేశారు....

మనదేశంలోని రకరకాల సమాజాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందో చాలా ముందుగానే అంచనా వేసి, వాటికి పరిష్కారాలు చూపించేలా రాజ్యాంగ రచన చేశారు అంబేద్కర్....

*దేశంలో పటిష్ఠమైన వ్యవస్థల్ని నిర్మించేలా రాజ్యాంగంలో నిర్దేశించారు అంబేద్కర్. ఏ వ్యవస్థ తప్పు చేసినా మరో వ్యవస్థ దాన్ని సరిదిద్దేలా అద్భుతమైన నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. ఏ వర్గాన్నీ పాలకులు నిర్లక్ష్యం చేసే అవకాశం లేకుండా చేశారు. పాలకులు దారితప్పితే ప్రజలు ప్రశ్నించే హక్కు ఇచ్చారు. హక్కులతో పాటు ప్రభుత్వాలను గైడ్ చేసేలా ఆదేశిక సూత్రాలను ఇచ్చారు. మనకంటే చాలా ముందుగా రాజ్యాంగం రాసుకున్న అమెరికా వ్యవస్థ కూడా కొన్ని సమస్యలకు పరిష్కారం చూపించలేకపోయింది.... కొన్ని పరిష్కారం లేని సమస్యల్ని సృష్టించింది. కానీ మన రాజ్యాంగం భవిష్యత్ ను చాలా ముందుగా ఊహించి పరిష్కారాలు చూపేలా రచించారు అంబేద్కర్...*

కొన్ని దేశాల్లో పన్ను కట్టేవాళ్లే ఓటర్లు. కొన్ని దేశాల్లో ఇంకొన్ని అర్హతలున్నవాళ్లకే ఓటు. వాటన్నిటికీ భిన్నంగా… దేశంలో ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించారు అంబేద్కర్.
టాటా, బిర్లా అయినా… రోజు కూలీ అయినా ఓటుకు ఒకటే విలువ. ఇదే అంబేద్కర్ ప్రతిపాదించిన అసలైన ప్రజాస్వామిక సిద్ధాంతం....

అంబేద్కర్ న్యాయశాస్త్రంలో డాక్టరేట్ సాధించారు.... మనదేశంలో సామాజిక వివక్ష ఎలా ఉంటుందో, ఎదగడానికి ఎన్ని కష్టాలుంటాయో ఆయనకు బాగా తెలుసు. అందుకే పౌరహక్కుల విలువను బాగా అర్థం చేసుకున్న వ్యక్తిగా… వాటిని రాజ్యాంగంలో మొదటి ప్రాధాన్యం ఇచ్చారు. వాటిని ఎవరూ కాదనే అవకాశం లేకుండా తిరుగులేని రక్షణ కల్పించారు. ప్రజల చుట్టూనే వ్యవస్థ పనిచేసేలా చేశారు.

*ప్రతి పౌరుడూ తన ఆలోచనలు చెప్పుకోగలిగేలా భావప్రకటనా స్వేచ్ఛను ఇస్తూ ఆర్టికల్ 19 రూపొందించారు.*  అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రాథమిక హక్కుల్ని పార్లమెంట్ కూడా ఉల్లంఘించే పరిస్థితి లేకుండా చేశారు అంబేద్కర్....

*దేశంలో మత, కుల, లింగ వివక్ష లేకుండా అందరూ సమానంగా జీవించే స్వేచ్ఛనిస్తూ దాన్ని రాజ్యాంగబద్ధం చేశారు బాబా సాహెబ్. అర్టికల్స్ 14, 15, 16లలో సమానత్వ హక్కులు కల్పించారు. ఇవే దశాబ్దాలుగా దేశంలో మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రక్షణకవచాలుగా నిలుస్తున్నాయి.*

దేశంలోని ప్రజలకు తిండి, బట్ట, ఉద్యోగం ఇవాల్సిన బాధ్యతను ప్రభుత్వాలపైనే పెట్టారు అంబేద్కర్.
అందరికీ సమాన అవకాశాలుండాలని చెప్పారు. మహిళలకు రాజకీయ స్వాతంత్ర్యం ఉండాలని చెప్పిన అరుదైననేత అంబేద్కర్.

*దళితుల కోసం మాత్రమే కాదు దేశంలోని అన్ని వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడిన అసమాన నాయకుడు బాబా సాహెబ్. అంబేద్కర్ ను చదవకుండానే ఆయన్ను దళిత నాయకుడిగా ముద్రవేసిన చాలామందికి ఆయన చెప్పిన సమానత్వం ఎప్పటికీ అర్థం కుండానే ఉండిపోయింది.*

దేశంలో ఎన్ని మతాలు, కులాలు, జాతులు, భాషలు ఉన్నా భారతజాతి సమైక్యతను, సమగ్రతను కోరుకున్నాడు  బాబాసాహెబ్ అంబేద్కర్ గారు....

ప్రాథమిక హక్కుల పరిపూర్ణతత్వానికి, ఆదేశిక  సూత్రాలు జీవనాధారంగా  ఉన్నపుడే  సంక్షేమరాజ్యం సాధ్యం అవుతుంది ... 

*ఐక్యరాజ్య  సమితి (UNO) పౌరుల  ఎదుగుదల వారి వికాసము అవిభాజ్యము, అనుఉల్లంఘనీయమైన  " మానవ హక్కులు "  అని ప్రకటించడానికంటే ముందే ఈ ఆదేశిక  సూత్రాలును  రూపొందించిన  ఘనత  అంబెడ్కర్ గారికీ చెల్లుతుంది*.

(26th November, రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా)


Wednesday, June 6, 2018

*తెలంగాణ ప్రభుత్వ పథకాలు*

*తెలంగాణ ప్రభుత్వ పథకాలు*

💥 కల్యాణలక్ష్మి పథకం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?     - 2014, అక్టోబర్ 2

💥 కల్యాణలక్ష్మి పథకంలో 18 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ యువతులకు వివాహ సమయంలో అందించే ఆర్థిక సహాయం?   

💥 కల్యాణలక్ష్మి పథకం కింద బీసీ యువతులకు కూడా వివాహ సమయంలో ఆర్థిక సహాయాన్ని ఎప్పటి నుంచి అందిస్తున్నారు?  
- 2016 ఏప్రిల్ 1

💥 కల్యాణలక్ష్మి పథకం కింద లబ్ధి పొందాలంటే సంబంధిత యువతుల తల్లిదండ్రుల వార్షికాదాయం ఎంతకు మించరాదు?
- రూ.2 లక్షలు

💥 షాదీ ముబారక్ పథకం ఉద్దేశం?    
      - పేద ముస్లిం యువతులకు వివాహ సమయంలో ఆర్థిక సహాయం అందించడం

💥 ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు?    - మహబూబ్‌నగర్ జిల్లా
షాద్‌నగర్ నియోజకవర్గంలోని
కొత్తూరు గ్రామంలో

💥 ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?    - 2014, నవంబర్ 8

💥 ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఎవరు ప్రారంభించారు?     - తెలంగాణ ముఖ్యమంత్రి
కె.చంద్రశేఖర్‌రావు

💥 ‘ఆసరా’ పింఛన్ పథకం కోసం తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలను ఖర్చు చేసింది?     - రూ.4,700 కోట్లు

💥 తెలంగాణలో ‘ఆసరా’ పింఛన్ పథకం కింద ఎంత మంది లబ్ధి పొందుతున్నారు?
- 37,65,304 మంది

💥 వృద్ధులకు అమలుచేస్తున్న ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు?     - రక్షణ

💥 వితంతువులకు అమలు చేస్తున్న ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు?
- జీవనాధారం

💥 చేనేత కార్మికులకు అమలు చేస్తున్న ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు?
- చేయూత

💥 కల్లుగీత కార్మికులకు అమలుచేస్తున్న ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు?
  - ఆలంబన

💥 ఎయిడ్స్ బాధితులకు అమలు చేస్తున్న ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు?     - భరోసా

💥 వికలాంగులకు అమలు చేస్తున్న ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు?        
- భద్రత

💥 ‘ఆసరా’ పింఛన్ పథకంలో వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, ఎయిడ్‌‌స బాధితులు ప్రతి నెలా ఎంత మొత్తం పొందుతున్నారు?
- రూ.1000

💥 వికలాంగులకు ప్రతి నెలా ఇచ్చే ‘ఆసరా’ పింఛన్ ఎంత?     - రూ.1500

💥 ప్రస్తుతం ‘ఆరోగ్య లక్ష్మి’గా పేర్కొంటున్న పథకాన్ని గతంలో ఏమని పిలిచేవారు?
- ఇందిరమ్మ అమృత హస్తం

💥 ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?     - 2015, జనవరి 1

💥 ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ఏ కేంద్రాల ద్వారా అమలుచేస్తున్నారు?     - అంగన్‌వాడీ కేంద్రాలు

💥 బాలింతలు, గర్భిణులు, చిన్నపిల్లలకు సంపూర్ణ పోషకాహారం అందించేందుకు ఉద్దేశిం చిన పథకం?     - ఆరోగ్యలక్ష్మి

💥 గ్రామజ్యోతి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?     - 2015, ఆగస్టు 17

💥 గ్రామజ్యోతి పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు?     - గంగదేవిపల్లి (వరంగల్ జిల్లా)

💥 మన ఊరు-మన ప్రణాళికకు కొనసాగింపుగా రూపకల్పన చేసిన పథకం?    - గ్రామజ్యోతి

💥గ్రామజ్యోతి పథకాన్ని అమలు చేసేందుకు ప్రతి గ్రామంలో ఎన్ని గ్రామీణాభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేస్తారు?
- 7 కమిటీలు. అవి.. పారిశుద్ధ్యం-తాగునీరు కమిటీ; ఆరోగ్యం-పోషకాహారం కమిటీ; విద్యా కమిటీ; సామాజిక, పేదరిక నిర్మూలనా కమిటీ; మౌలిక సదుపాయాల కల్పన కమిటీ; సహజ వనరుల నిర్వహణ కమిటీ; వ్యవసాయ కమిటీ

💥 మెగా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్  ఆర్థిక సాయంతో హరే రామ హరే కృష్ట ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ర్ట ప్రభుత్వం ప్రారంభించిన పథకాలు?     - సద్దిమూట, భోజనామృతం

💥సద్దిమూట పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?     - 2014, అక్టోబర్ 13

💥 సద్దిమూట పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు?     - సిద్దిపేట మార్కెట్ యార్‌‌డ

💥సద్దిమూట పథకం ఉద్దేశం?   
- మార్కెట్ యార్డులో రైతులు, హమాలీలకు రూ.5కే భోజనం అందించడం

💥 భోజనామృతం కార్యక్రమ ఉద్దేశం?
- మాతా శిశు సంరక్షణ,
ప్రాంతీయ ఆసుపత్రుల్లో రోగుల సహాయకులకు
ఉచితంగా భోజనం అందించడం

💥 హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ).. పేదలకు, భిక్షాటన చేసుకునే వారికి, అడ్డా కూలీలకు ఐదు రూపాయలకే భోజనం పథకాన్ని ఎప్పుడు ప్రారంభిం చింది?     - 2014, జూలై 17

💥 ఎవరి సాయంతో జీహెచ్‌ఎంసీ ఈ భోజన పథకాన్ని  ప్రారంభించింది?
- అక్షయపాత్ర ఫౌండే షన్

💥 ఆహార భద్రత పథకం లబ్ధిదారులను ఏ సర్వే ఆధారంగా గుర్తించారు?
- సమగ్ర కుటుంబ సర్వే

💥 ఆహార భద్రత పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?     - 2015, జనవరి 1

💥 ఆహార భద్రత పథకం కింద కుటుంబంలోని ప్రతి సభ్యుడికి ఎన్ని కిలోల బియ్యం ఇస్తారు?     - రూ.1కి కిలో చొప్పున 6 కిలోలు

💥నిరుపేద విద్యార్థులకు సన్న బియ్యం పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
- 2015, జనవరి 1

💥‘మన ఊరు-మన చెరువు’ నినాదంతో రూపకల్పన చేసినకార్యక్రమం?
- మిషన్ కాకతీయ

💥 మిషన్ కాకతీయ పైలాన్‌ను తెలంగాణ  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎక్కడ ఆవిష్కరించారు? - నిజామాబాద్ జిల్లా
సదాశివ నగర్ మండలం పాతచెరువు

💥 మిషన్ కాకతీయ ప్రధానోద్దేశం?
- రాష్ర్టంలోని 46,000 చెరువుల పునరుద్ధరణ

💥 మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?     - 2015, మార్చి 12

💥మహిళలకు రక్షణ అందించేందుకు, ఈవ్‌టీజింగ్‌ను అరికట్టేందుకు ప్రారంభించిన బృందాలు? - షీ టీమ్స్

💥 షీ టీమ్స్‌ను ఎప్పుడు ప్రారంభించారు?
- 2014, అక్టోబర్ 24

💥 హరితహారం కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో అటవీ ప్రాంతాన్ని ఎంత శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు?     - 33%

💥 మొదటి విడత హరితహారం కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?     - 2015, జూలై

💥 మొదటి విడత హరితహారం కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు?     - చిలుకూరు
బాలాజీ టెంపుల్ వద్ద (రంగారెడ్డి జిల్లా)

💥 తొలి విడత హరితహారం కార్యక్రమంలో ఎన్ని మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు?    - 40 కోట్ల మొక్కలు

💥 రెండో విడత హరితహారం కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?    - 2016, జూలై 8

💥 రెండో విడత హరితహారం కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు?
- గుండ్రాంపల్లి (నల్గొండ జిల్లా)

💥 రెండో విడత హరితహారం కార్యక్రమంలో ఎన్ని మొక్కల్ని నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు?    - 46 కోట్ల మొక్కలు

💥 వాటర్‌గ్రిడ్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?     - 2015, జూన్ 8

💥 వాటర్‌గ్రిడ్ పథకం ముఖ్యోద్దేశం?   
- ప్రతి ఇంటికి నల్లాల ద్వారా
మంచి నీటిని అందించడం

💥 వాటర్‌గ్రిడ్ పథకం పేరు?   
- మిషన్ భగీరథ (2015 డిసెంబర్ 4)

💥 ‘పల్లె వాకిట్లో పౌర సేవలు’ నినాదంతో రూపుదిద్దుకున్న కార్యక్రమం?
- పల్లె సమగ్ర సేవా కేంద్రం

💥 పల్లె సమగ్ర సేవా కేంద్రం కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
- 2015, అక్టోబర్ 2

💥 పల్లె సమగ్ర సేవా కేంద్రం కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు?- బీబీనగర్ గ్రామం, దోమకొండ మండలం, నిజామాబాద్ జిల్లా  

💥 ఏ పథకంలో భాగంగా వాటర్‌గ్రిడ్ పైపులతో పాటు ఆప్టికల్ ఫైబర్‌ను వేసి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తారు?    - డిజిటల్ తెలంగాణ

💥 డిజిటల్ తెలంగాణ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?     - 2015, జూలై 1

💥 తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు? - కౌడిపల్లి మెదక్ జిల్లా...

Wednesday, November 1, 2017

సౌర కుటుంబంలో సూర్యుడు, నవ గ్రహాలు


*✧సౌర కుటుంబంలో సూర్యుడు, నవ గ్రహాలు (ప్రస్తుతం:8), ఉపగ్రహాలు, లఘు గ్రహాలు ఉంటాయి. సూర్యుడు మనకు అతి దగ్గరలో ఉన్న నక్షత్రం. నవగ్రహాల్లో భూమి ఒకటి. సూర్యగోళం భూమి కంటే 1.3 మిలియన్ రెట్లు పెద్దది.*

*ㅁనక్షత్రాలు స్వయం ప్రకాశకాలు. కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్ని ‘పాలపుంత’ అంటారు. దీన్నే ‘పాలవెల్లి’, ‘ఆకాశగంగ’ అని కూడా అంటారు.*

*✽ సౌర కుటుంబం ఆవిర్భావం గురించి అనేక ప్రతిపాదనలు ఉన్నాయి.అవి:*




*సిద్ధాంతకర్త ~సిద్ధాంతం*

✧చాంబర్లీన్, మౌల్టన్: గ్రహాల పరికల్పన సిద్ధాంతం
✧కాంట్ : గ్యాసియస్ మాస్ థియరీ
✧లాప్లాస్ : నెబ్యులార్ థియరీ
✧జీన్స్,జెఫ్రీ :టెడల్ సిద్ధాంతం
✧రస్సెల్, లిటిల్ టన్: బైనరీ స్టార్ హైపోథిసిస్

*ㅁసూర్యుడి ఉపరితలంపై 6000°C, కేంద్రంలో 10,00,000 °C ఉష్ణోగ్రత ఉంటుంది.*

*★  _Planeties_ అనే గ్రీకు భాష పదం నుంచి 'ప్లానెట్స్' అనే ఆంగ్లపదం ఆవిర్భవించింది. ప్లానెట్స్ ను తెలుగులో 'గ్రహాలు' అంటారు. ఇవి సూర్యుడు చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తూ, సూర్యుడు నుంచి వెలుతురు, వేడిని పొందుతాయి.*

*● గ్రహాలన్ని పశ్చిమం నుంచి తూర్పునకు తిరుగుతాయి. కానీ శుక్రుడు, యురేనస్ తూర్పు నుంచి పశ్చిమo కు తిరుగుతాయి.*

*■ గ్రహాలు రెండు రకాలు:*
*1.అంతర గ్రహాలు*
*2.బాహ్య గ్రహాలు*

*ㅁఅంతర గ్రహాలు:బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు...ఇవి చిన్న స్థాయి రాతి లోహాలతో ఏర్పడ్డాయి వీటిని "టేరీస్ట్రియల్ గ్రహాలు" అంటారు.*

*ㅁఅంతర గ్రహాలన్నీ చిన్న గ్రహాలు. వీటిలో పెద్ద గ్రహం భూమి. ఇవి అధిక సాంద్రత, ఉష్ణోగ్రతను కలిగి ఉన్నాయి. వీటిని "భౌమ గ్రహాలు "అని కూడా పిలుస్తారు.*

*బాహ్య గ్రహాలు: గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ లు...ఇవి హైడ్రోజెన్, హీలియం, సమ్మేళనంతో ఉంటుంది. వీటిని "జోవియన్ గ్రహాలు" అంటారు.*

*✽ గమనిక: 2006లో ప్రేగ్‌లో జరిగిన అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల సదస్సులో ఫ్లూటోను గ్రహాల జాబితా నుంచి తొలగించి డ్వార్ఫ్ (మరుగుజ్జు) గ్రహంగా ప్రకటించారు.*

*ㅁభూమి సూర్యుడి నుంచి 149.5 మిలియన్ కి.మీ. దూరంలో ఉంది.*
*ㅁసూర్యకాంతి భూమిని చేరడానికి 8 నిమిషాల సమయం పడుతుంది.*
*ㅁభూమి ఉపగ్రహం చంద్రుడు. భూమికి, చంద్రుడికి మధ్య దూరం సుమారు 3,84,365 కి.మీ.*

*🌍సౌరకుటుంబంలో ప్రస్తతం 8 గ్రహాలు ఉన్నాయి.*

*Short cut: గ్రహాలను ఆర్డర్ లో గుర్తుపెట్టుకునే విధానం.*

*★ _M_y _V_ery _E_ducate _M_other _J_ust        _S_how _U_s _N_ine _P_lanets.*

1. *M* మెర్క్యూరీ
2. *V*వీనస్
3. *E*ఎర్త్
4. *M*మార్స్
5. *J*-జూపిటర్
6. *S*-శాటర్న్
7. *U*-యురేనస్
8. *N*-నెప్ట్యూన్
9. *P*-ప్లూటో- తొలిగించ బడింది.

             *★1.బుధుడు(మెర్క్యూరీ)*

1.గ్రహాలలో కెల్లా అతి చిన్నది.
2.అత్యంత వేడిగల రెండో గ్రహం.(+350C)
3.దీనిపై వాతరణం లేదు. దీనికి ఉపగ్రహాలు లేవు. బుధగ్రహాన్ని యూరప్ ఖండంలో అపోలో అంటారు.
4.దీన్ని భ్రమణ కాలం-58 రోజులు
5.పరిభ్రమణ కాలం-88రోజులు
6.ఇది తక్కువ పరిభ్రమణ కాలం గల గ్రహం.
7.భూమికి, సూర్యుడికి మధ్యలో బుధుడు వచ్చినప్పుడు నల్లటి మచ్చలాగ కనిపిస్తుంది. దీన్ని ట్రాన్సిట్ అంటారు.

             *2.శుక్రుడు(వీనస్)*

1.పసుపు పచ్చ రంగులో ఉంటుంది.
2.దీన్ని మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అంటారు.
3.భూమికి కవల గ్రహం.
4.ప్రకాశవంతమైంది. గ్రీకులు ఈ గ్రహాన్ని అందమైన దేవత గా భావిస్తారు. తూర్పు నుంచి పడమరవరకు తిరుగుతుంది. దీన్ని *వేగుచుక్క* అంటారు.
5.దీనికి ఉపగ్రహాలు లేవు.
6.90% Co2 కలిగి అత్యంత విషపురితంగా ఉంటుంది. దీన్ని క్రూర గ్రహం అంటారు.
7.సౌర కుటుంబంలో అత్యంత వేడిగల గ్రహం.(+475C)
8.దీన్ని భ్రమణ కాలం-243రోజులు,పరిభ్రమణ కాలం-225  రోజులు.


             *🌍3.భూమి(ఎర్త్)*

*1.సూర్యుడు నుండి దూరంలో మూడోది.*
*2.పరిమాణంలో 5వది.*
*3.దీన్ని నీలి గ్రహం, జలయుత గ్రహం అంటారు.*
*4.అత్యధిక సాంద్రత గల గ్రహం(5.5గ్రా/ఘ. సెo. మీ)*
*5.భూమి ఉత్తర, దక్షిణాల మధ్య వ్యాసం -12714km తూర్పు-పడమరల మధ్య వ్యాసం -12,756km.*
*6.భూమిచుట్టుకొలత, భూమధ్యరేఖ చుట్టూ- 40,075km, ధ్రువాల వద్ద- 40,008km.*
*7.భూమి సుమారు4,600 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది.*
*8.భూమికి గల ఏకైక ఉపగ్రహం-చంద్రుడు.*
*9.భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం-సూర్యుడు.*
*10.భూమి ఆకారం-జియాయిడ్(దీర్ఘగోళం)*
*11.సూర్యుడు, భూమికి మధ్య దూరాన్ని ఆస్త్ర నామికల్ యూనిట్ అంటారు.*
*12.భూ ఉపరితలంపై సగటు ఉష్ణోగ్రత 13 డిగ్రీల సె.*
*13.భూమికి, చంద్రుడి మధ్య దూరం-3,84,365km.*
*14.భూమ్యాకర్షణ శక్తిలో చంద్రుడి ఆకర్షణ శక్తి1/6 వంతు ఉంటుంది.*
*15.చంద్రుడి పై మొదటిగా కాలు పెట్టినవారు-నీల్ ఆర్మస్ట్రాన్గ్, ఎడ్విన్ ఆల్డ్రిన్, మైఖేల్ కొలిన్స్-1969-జులై-21. అమెరికా పంపిన అపోలో-2 లో వెళ్లారు.*
*16.దీన్ని భ్రమణ కాలం-23గ56ని04se*

        *4.అంగారకుడు/కుజుడు/(మార్స్)*

1 దిన్ని dust planet అంటారు. అగ్ని పర్వత విస్ఫోటనాలు ఎక్కువగా సంభవిస్తాయి.
2.ఈ గ్రహణం భ్రమణ కాలం-24గo 37ని
పరిభ్రమణ కాలం-687 రోజులు.
3.2013,నవంబర్5న భారతదేశం మంగళయాన్ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఇది2014,సెప్టెంబర్24న అంగారకుడిపై దిగింది.
4.దీనికి 2 ఉపగ్రహాలు ఉన్నాయి. అవి ఫొబోసే, డియోస్
5.దీన్ని రెడ్ ప్లానెట్ అంటారు.
                    *5.గురుడు/బృహస్పతి(జూపిటర్)*
1.గ్రహాలలో కెల్లా అతి పెద్ద గ్రహం.
2.భూమికంటే 11 రెట్లు పెద్దది, దీన్ని బరువు భూమికంటే 300 రెట్లు ఎక్కువ.
3.భ్రమణ కాలం 9గo 50ని"
ఇది వేగంగా తిరిగే గ్రహం.
4.పరిభ్రమణ కాలం-12 ఏళ్లు
5.ఈ గ్రహం తెల్లగా కనిపిస్తుంది. దీన్ని సుపీరియర్ ప్లానెట్ అంటారు. ఈ గ్రహం పై హైడ్రోజెన్, హీలియం వాయువులు ఎక్కువగా ఉంటాయి..
6.దీనికి గల మొత్తం ఉపగ్రహాలు-65.
7.వీటిలో అతి పెద్ద గనిమెడ్. ఇది సౌరకుటుంబంలో సురేష్ కట్టాపెద్ద ఉపగ్రహం.
8.అత్యధిక ద్రవ్యరాశి గల ఉపగ్రహం-ఐవో
9.1994 ,జులై లో షూమేకర్ లేవి-9అనే తోకచుక్క ఈ గ్రహాన్ని ఢీకొట్టింది.

             *6.శని(శాటర్న్)*


1.గ్రహాలలో రెండో పెద్ద గ్రహం. ఇది వలయాలుగా ఉంటుంది. అందమైన గ్రహం.
2.భూమికంటే9 రెట్లు పెద్దది.
3.దీనికి మొత్తం ఉపగ్రహాలు-62.
4.వీటిలో పెద్దది టైటాన్. ఇది ఉపగ్రహాలలో రెండో పెద్దది.వాతరణం గలది. దీన్ని హైగెన్స్ కనుగొన్నాడు.
5.శని గ్రహం భ్రమణ కాలం-10గం"39ని"
6.పరిభ్రమణ కాలం-29సం.46రోజులు
7.అత్యల్ప సాంద్రత గల గ్రహం శని. దీని సాంద్రత 0.69 గ్రా/ఘ. సె. మీ.
8.దీన్ని నీటిలో తేలియాడే గ్రహం అని కూడా అంటారు.

             *7.యురేనస్*

1.ఇది పరిమాణంలో మూడోది.
2.ఈ గ్రహ ఉపరితలంపై మీథేన్ ఎక్కువగా ఉండటం వల్ల ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది.
3.ఇది తూర్పు నుంచి పడమరకు భ్రమిస్తుంది.
4.దీనికి మిరండా, ఏరియల్, ఒబెరాన్, టిటానియా, ఉమ్‌బ్రియల్ మొదలైన ఉపగ్రహాలున్నాయి.
5.సూర్యుడి నుంచి ఏడో గ్రహం.

             *8.నెప్ట్యూన్*

1.ఇది అతి చల్లని గ్రహం.
2.దీని పరిభ్రమణ కాలం - 165 ఏళ్లు.
3.సూర్యుడి నుంచి అత్యధిక దూరంలో ఉన్న గ్రహం ఇది.
4.ఇది విష వాయువులైన మీథేన్, 5.అమ్మోనియాలను కలిగి ఉంది.
6.సూర్యుడి నుంచి 8వ గ్రహం.
7.పరిమాణంలో నాలుగోది.

*♦️కలుప్తంగా..*

*1.సూర్యుడు మండుతున్న ఒక అగ్ని గోళం....సూర్యుడు ఒక స్వయం ప్రకాశం.*

*2.విశ్వం గురుంచి తెలియజేసే శాస్త్రాన్ని కాస్మాలాజిఅంటారు.*

*3.విశ్వంలో మెత్తం 8గ్రహాలు ఉన్నాయి.*

*4.అతి పెద్ద గ్రహం-గురుడు/బృహస్పతి/(జూపిటర్)*

*5.అతి చిన్న గ్రహం-బుధుడు(మెర్క్యూరి)*

*6.ఉపగ్రహాలు లేని గ్రహాలు-బుధుడు, శుక్రుడు.*

*7.అందమైన దేవతగా భావించే గ్రహం-శుక్రుడు(వీనస్)*

*8.సౌరకుటుంబంలో అతి పెద్ద ఉపగ్రహం -గనిమెడ(బృహస్పతి గ్రహానికి ఉపగ్రహం) రెండవది టైటాన్ ఇది శని గ్రహానికి ఉపగ్రహం.*

*9.అత్యధిక సాంద్రత గల గ్రహం-భూమి (5.5గ్రా"/ఘ. సె. మీ.)*

*10.అత్యల్ప సాంద్రత గల గ్రహం-శని దీని సాంద్రత-0.69గ్రా"ఘ. సె.*

*11.చంద్రుని పై కాలుమోపిన మొదటి వ్యక్తులు-నీల్ ఆర్మస్ట్రాన్గ్, ఎడ్విన్ ఆల్డ్రిన్, మైఖేల్ కొలిన్స్.-1969 జూలై-21 నఅమెరికా పంపిన అపోలో-2 నౌకలో*

*12.గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగే కక్ష్య-దీర్ఘ వృత్తాకారం.*

*13.ఎక్కువ ఉపగ్రహాలు గల గ్రహం-జూపిటర్-65*

*14.గ్రహాలలో రెండవపెద్దది&అందమైన వలయాలు గల గ్రహం-శని*

*15.రెడ ప్లానెట్ అని ఏ గ్రహాన్ని అంటారు-అంగారకుడు.*


Tags:సౌర కుటుంబంలో సూర్యుడు గ్రహాలు  గ్రహాలు ఎన్ని  నవ గ్రహాలు  జ్యోతిషం శాస్త్రం నవ గ్రహాలు  గ్రహాలు పేర్లు  గ్రహాలు ఎన్ని  సౌర కుటుంబం  నవగ్రహాలు  రాహువు  జ్యోతిషం శాస్త్రం  వీనస్ గ్రహం సౌర కుటుంబంలో సూర్యుడు గ్రహాలు  గ్రహాలు ఎన్ని  నవ గ్రహాలు  జ్యోతిషం శాస్త్రం నవ గ్రహాలు  గ్రహాలు పేర్లు  గ్రహాలు ఎన్ని  సౌర కుటుంబం  నవగ్రహాలు  రాహువు  జ్యోతిషం శాస్త్రం  వీనస్ గ్రహం సౌర కుటుంబంలో సూర్యుడు గ్రహాలు  గ్రహాలు ఎన్ని  నవ గ్రహాలు  జ్యోతిషం శాస్త్రం నవ గ్రహాలు  గ్రహాలు పేర్లు  గ్రహాలు ఎన్ని  సౌర కుటుంబం  నవగ్రహాలు  రాహువు  జ్యోతిషం శాస్త్రం  వీనస్ గ్రహంసౌర కుటుంబంలో సూర్యుడు గ్రహాలు  గ్రహాలు ఎన్ని  నవ గ్రహాలు  జ్యోతిషం శాస్త్రం నవ గ్రహాలు  గ్రహాలు పేర్లు  గ్రహాలు ఎన్ని  సౌర కుటుంబం  నవగ్రహాలు  రాహువు  జ్యోతిషం శాస్త్రం  వీనస్ గ్రహం సౌర కుటుంబంలో సూర్యుడు గ్రహాలు  గ్రహాలు ఎన్ని  నవ గ్రహాలు  జ్యోతిషం శాస్త్రం నవ గ్రహాలు  గ్రహాలు పేర్లు  గ్రహాలు ఎన్ని  సౌర కుటుంబం  నవగ్రహాలు  రాహువు  జ్యోతిషం శాస్త్రం  వీనస్ గ్రహం సౌర కుటుంబంలో సూర్యుడు గ్రహాలు  గ్రహాలు ఎన్ని  నవ గ్రహాలు  జ్యోతిషం శాస్త్రం నవ గ్రహాలు  గ్రహాలు పేర్లు  గ్రహాలు ఎన్ని  సౌర కుటుంబం  నవగ్రహాలు  రాహువు  జ్యోతిషం శాస్త్రం  వీనస్ గ్రహం సౌర కుటుంబంలో సూర్యుడు గ్రహాలు  గ్రహాలు ఎన్ని  నవ గ్రహాలు  జ్యోతిషం శాస్త్రం నవ గ్రహాలు  గ్రహాలు పేర్లు  గ్రహాలు ఎన్ని  సౌర కుటుంబం  నవగ్రహాలు  రాహువు  జ్యోతిషం శాస్త్రం  వీనస్ గ్రహం సౌర కుటుంబంలో సూర్యుడు గ్రహాలు  గ్రహాలు ఎన్ని  నవ గ్రహాలు  జ్యోతిషం శాస్త్రం నవ గ్రహాలు  గ్రహాలు పేర్లు  గ్రహాలు ఎన్ని  సౌర కుటుంబం  నవగ్రహాలు  రాహువు  జ్యోతిషం శాస్త్రం  వీనస్ గ్రహం సౌర కుటుంబంలో సూర్యుడు గ్రహాలు  గ్రహాలు ఎన్ని  నవ గ్రహాలు  జ్యోతిషం శాస్త్రం నవ గ్రహాలు  గ్రహాలు పేర్లు  గ్రహాలు ఎన్ని  సౌర కుటుంబం  నవగ్రహాలు  రాహువు  జ్యోతిషం శాస్త్రం  వీనస్ గ్రహంసౌర కుటుంబంలో సూర్యుడు గ్రహాలు  గ్రహాలు ఎన్ని  నవ గ్రహాలు  జ్యోతిషం శాస్త్రం నవ గ్రహాలు  గ్రహాలు పేర్లు  గ్రహాలు ఎన్ని  సౌర కుటుంబం  నవగ్రహాలు  రాహువు  జ్యోతిషం శాస్త్రం  వీనస్ గ్రహం సౌర కుటుంబంలో సూర్యుడు గ్రహాలు  గ్రహాలు ఎన్ని  నవ గ్రహాలు  జ్యోతిషం శాస్త్రం నవ గ్రహాలు  గ్రహాలు పేర్లు  గ్రహాలు ఎన్ని  సౌర కుటుంబం  నవగ్రహాలు  రాహువు  జ్యోతిషం శాస్త్రం  వీనస్ గ్రహం సౌర కుటుంబంలో సూర్యుడు గ్రహాలు  గ్రహాలు ఎన్ని  నవ గ్రహాలు  జ్యోతిషం శాస్త్రం నవ గ్రహాలు  గ్రహాలు పేర్లు  గ్రహాలు ఎన్ని  సౌర కుటుంబం  నవగ్రహాలు  రాహువు  జ్యోతిషం శాస్త్రం  వీనస్ గ్రహం


Thursday, October 5, 2017

తొలి వ్యక్తులు, తొలి సారిగా ప్రారంభాలు




» ప్రపంచంలో మొదటి భూగర్భ రైల్వే వ్యవస్థ - లండన్ (1863)
» ప్రపంచంలో మొదటి భూగర్భ ఎలక్ట్రిక్ రైల్వే వ్యవస్థ - లండన్ (1890)
» ప్రపంచంలో తొలి గ్రంథం - రుగ్వేదం
» భారత్‌లో మన మొదటి న్యూక్లియర్ రియాక్టర్ - అప్సర (1956)
» తొలిసారిగా మన దేశంలో బంగారు నాణేలు ప్రవేశపెట్టినవారు - ఇండో - గ్రీకులు
» భారత్‌లో తొలి పత్రిక - బెంగాల్ గెజిట్ (1780)
» దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం - ఆంధ్రప్రదేశ్ (1956)
» ఆసియాలో మొదటి ఏరోస్పేస్ మ్యూజియం - ముంబయి
» భారత్‌లో మొదటి మహిళా కళాశాల - బెతూన్ కళాశాల, కలకత్తా (1879)
» దేశంలో తొలి చమురు బావి - దిగ్బోయ్ (అస్సాం, 1890)
» ఒలింపిక్స్ నిర్వహించిన తొలి ఆసియా దేశం - జపాన్ (టోక్యో, 1964)
» మానవుడు మొదటిసారిగా మచ్చిక చేసుకున్న జంతువు - కుక్క
» మానవుడు తొలిసారిగా ఉపయోగించిన లోహం - రాగి
» దేశంలో 100 శాతం కంప్యూటర్ అక్షరాస్యత సాధించిన తొలి గ్రామం - చామ్రవట్టం (కేరళ)
» భారత్‌లో తొలి నాగరికత - సింధు
» భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం జరిగిన స్థలం - ముంబయి (1885)
» తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం - జనతా ప్రభుత్వం (1977 - 79)
» మహిళలకు ఓటు హక్కు కల్పించిన తొలి దేశం - న్యూజిలాండ్ (1893)
» తొలి క్లోన్‌డ్ జంతువు - డాలీ అనే గొర్రె (1996)
» భారత్‌లో తొలిసారిగా భారజల ఉత్పత్తిని ప్రారంభించిన కేంద్రం - నంగల్ (పంజాబ్)
» భారత్‌లో తొలి పూర్తి బ్యాంకింగ్ జిల్లా - పాలక్కడ్ (కేరళ)
» భారతదేశంలో సౌరశక్తితో విద్యుదీకరించిన తొలి గ్రామం - చోగ్లామ్‌సార్ (జమ్ము, కాశ్మీర్)
» తొలి ఇ-నెట్‌వర్క్ జిల్లా - మలప్పురం (కేరళ)
» భారత్‌లో వైర్‌లెస్ కనెక్టివిటీ ఉన్న మొదటి నగరం - మైసూర్ (కర్ణాటక)
» భారత్‌లో మొదటి సమాచార సాంకేతికత ఉన్న జిల్లా - పాలక్కడ్ (కేరళ)
» భారత్‌పై దండెత్తిన తొలి యూరోపియన్ - అలెగ్జాండర్ (క్రీ.పూ. 326)
» భారత్‌లో పూర్తిగా విద్యుదీకరించిన తొలి నగరం - బెంగళూరు (1906)
» భారత్‌లో తొలి మహిళా విశ్వవిద్యాలయం - ఇండియన్ ఉమెన్స్ యూనివర్సిటీ (పుణె)
» మొదటి యాంటీ బయోటిక్ డ్రగ్ - పెన్సిలిన్
» భారత్‌లో మొదటి అణు పరీక్ష - పోఖ్రాన్ (రాజస్థాన్ - 1974)
» భారత్‌లో తొలి సైన్స్ నగరం - కలకత్తా
» భారత్ ప్రయోగించిన మొదటి ఉపగ్రహం - ఆర్యభట్ట (1975)
» కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తొలి కృత్రిమ ఉపగ్రహం - స్పుత్నిక్ (రష్యా - 1957)
» ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన తొలి మహిళ - రజియా సుల్తానా
» భారత్‌లో మొదటి రైల్వే లైను - ముంబయి నుంచి థానే (1853)
» ఇండియాలో మొదటి టెలిగ్రాఫ్ లైను - కలకత్తా, డైమండ్ హార్బర్‌ల మధ్య (1851)
» శని గ్రహంపైకి పంపిన తొలి స్పేస్ క్రాఫ్ట్ - కేసినీ హ్యుగిన్స్ (2004)
» భారత్ మొదటి కమ్యూనికేషన్ ఉపగ్రహం - ఆపిల్ (1981)
» భారత్ ప్రయోగించిన తొలి మల్టిపుల్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ - PSLVC - 2
» భారత్‌లో తొలి తపాలా కార్యాలయం ఉన్న నగరం - కలకత్తా (1727)
» మనదేశంలో రేడియో ప్రసారాలు తొలిసారిగా ప్రసారమైన ప్రాంతం - ముంబయి, కలకత్తాల మధ్య (1927)
» ఇండియాలో తొలి మూగ (మూకి) సినిమా - రాజా హరిశ్చంద్ర (1913)
» ప్రపంచంలో మొదటి టాకీ సినిమా - ది జాజ్ సింగర్ (1927)
» భారత్‌లో మొదటి టాకీ సినిమా - ఆలం ఆరా (1931)
» పూర్తినిడివి ఉన్న మొదటి కార్టూన్ చిత్రం - స్నోవైట్ అండ్ ది సెవెన్ డ్వార్ఫ్స్
» భారతదేశంలో మొదటి ఉక్కు కర్మాగారం - టాటా ఐరన్, స్టీల్ కంపెనీ (1907)
» విదేశీ చిత్రాల విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయిన తొలి భారతీయ చిత్రం - మదర్ ఇండియా
» భారతదేశ మొదటి యోగా శాస్త్రవేత్త - పతంజలి
» భారతదేశంలో మొదటిసారిగా స్థాపించిన పోలీసు మ్యూజియం - ఘజియాబాద్ (ఉత్తర్‌ ప్రదేశ్)
» ప్రపంచంలో మొదటిసారిగా నిర్వహించిన అందాల పోటీలు - కార్నిత్ (గ్రీకు క్రీ.పూ. 700)
Tags: Telugu gk bits.

Friday, September 29, 2017

ఓజోన్‌ ఎలా ఏర్పడుతుంది

*:diamonds:క్లోరోఫ్లోరో కార్బన్ల కాలుష్యానికి అమెరికా తదితర సంపన్న దేశాలదే ఎక్కువ బాధ్యత. కానీ అవి తమ బాధ్యతను అంగీకరించి దానిని తగ్గించేందుకు ముందుకు రావండంలేదు. తక్కువ కాలుష్యానికి కారణమైన దేశాలతో వంతుకు పోతున్నాయి. వాటి వైఖరివల్ల ఈ రంగంలో పోవలసినంత ముందుకు పోలేకపోతున్నాం. ఈ పరిస్థితి మారాలి.*

*:diamonds:భూమిని ఆవరించి కొన్ని వేల కిలోమీటర్ల వరకూ అనేక వాయువులు ఉన్నాయి. దీనినే వాతావరణం అంటారు. ఈ వాయువులలో ఆక్సిజన్‌, కార్బన్‌డైఆక్సైడ్‌, లాగానే ఓజోన్‌ ఒకటి.*

*:sunflower:ఓజోన్‌ ఎలా ఏర్పడుతుంది?*

*వాస్తవానికి ఆక్సిజన్‌ పై అతినీలలోహిత కిరణాల చర్యవలన ఓజోన్‌ వాయువు నిరంతరం ఉత్పత్తి అవుతుంది.*

*ఈ ఓజోన్‌ అస్థిరమైన వాయువు. కనుక ఇది స్ట్రాటోస్ఫియర్‌లో మళ్ళీ అణుఆక్సిజన్‌గా విడిపోతుంది. అంచేత స్ట్రాటోస్ఫియర్‌లో సాధారణంగా ఓజోన్‌ ఉత్పత్తి, క్షీణతల మధ్య సమతుల్యం ఉంటుంది.*

*:diamonds:ఓజోన్‌ ఏ పొరల మధ్య ఉంటుంది?*

*ఓజోన్‌ వాతావరణంలోని దిగువస్తరం(పొర) అయిన ట్రోపోస్ఫియర్‌లోనూ, ఎగువ పొర అయిన స్ట్రాటోస్పియర్‌లోనూ ఉంటుంది. ట్రోపోస్ఫియర్‌లో ఏర్పడే ఓజోన్‌ మొక్కలకు, జంతువులకు హాని చేస్తుంది. కాబట్టి ఈ పొరలో ఏర్పడే ఓజోన్‌ను 'చెడు ఓజోన్‌' అంటారు. వాతావరణంలోని ఎగువస్తరం అయిన స్ట్రాటోస్ఫియర్‌లో ఏర్పడే ఓజోన్‌ భూమిచుట్టూ దళసరి పొరలా ఏర్పడుతుంది. ఈ పొర సూర్యుని నుండి వచ్చే అతినీలలోహిత కిరణాలను శోషించుకుని భూమికి రక్షణ కవచంలా ఉంటుంది. అంచేత ఈ పొరలో ఉన్న ఓజోన్‌ను 'మంచి ఓజోన్‌' అంటారు.*

*☄అతినీలలోహిత కిరణాలు*

*సూర్యుని నుండి వెలువడే అనేక రకాల కిరణాలలో అతినీలలోహిత కిరణాలు ఒకటి. ఈ కిరణాలు ప్రాణాలకు అత్యంత హానికారకాలు. 380ఎన్‌ ఎం లకన్నా తక్కువ తరంగదైర్ఘ్యం కలిగిన వాటిని అతినీలలోహిత కిరణాలుగా పిలుస్తారు. వీటిని మూడు రకాలుగా విభజించవచ్చు. అతినీలలోహిత సి కాంతి(100-280ఎన్‌ ఎం), అతినీలలోహిత బి కాంతి(280-320ఎన్‌ ఎం), అతినీలలోహిత ఎ కాంతి(320-380). ఈ మూడు రకాలలో సి, బి కాంతి చాలా హానికరం.*

*:diamonds:అతినీలలోహిత 'ఎ' కాంతి కిరణాలు*

*:diamonds:వీటివల్ల జంతువులకు హానికన్నా మేలే ఎక్కువ. ఈ కాంతి జంతువుల దేహంపై ఉండే సూక్ష్మజీవులను నశించేటట్లు చేస్తుంది. అలాగే క్షీరదాల చర్మంలోఉన్న స్టిరాల్స్‌ను విటమిన్‌-డి గా మార్చడంలో సహాయపడుతుంది. చర్మక్యాన్సర్‌ వంటి నష్టాలుకూడా వీటివల్ల ఉన్నాయి.*

*:diamonds:అతినీలలోహిత 'బి' కాంతి కిరణాలు*

*:black_small_square:ఈ కిరణాలు నేరుగా డిఎన్‌ఎ పైనే తీవ్రప్రభావాన్ని చూపిస్తాయి. డిఎన్‌ఎ మార్పుచెందడం వల్ల ఉత్పరివర్తనాలకు దారితీయవచ్చు. అలాగే ప్రోటీన్ల అణువులలోని రసాయనక బంధాలను విడగొడతాయి. చర్మకణాలు దెబ్బతినడం, చర్మం ముడతలు పడడం, చర్మక్యాన్స్‌ర్‌కు దారితీసే అవకాశం కూడా ఉంది. మానవుని కంటిలోని కార్నియా ఈ కిరణాలను శోషించు కుంటాయి. దీని అధిక మోతాదువల్ల కార్నియా దెబ్బతిని స్లో బ్లైండ్‌నెస్‌, కాటరాక్ట్‌ వంటి సమస్యలు కూడా వస్తాయి. ఒక్కోసారి కార్నియాను శాశ్వతంగా దెబ్బతీసే అవకాశం ఉంది.*

*:diamonds:అతినీలలోహిత 'సి' కాంతి కిరణాలు*

*:black_small_square:ఇవి ఎ, బి లకంటే ప్రమాదకరమైనవి. అయినప్పటికీ ఈ కిరణాలు ఓజోన్‌ పొర దాటి రాలేవు. ఓజోన్‌ పొర ఉన్నంత వరకూ భూమి మీది మానవులకు, జంతువులకు, మొక్కలకు, జీవరాశులకు ఎటువంటి ప్రమాదం ఉండదు.*

*:diamonds:సెప్టెంబర్‌-16న ఓజోన్‌ డే ఎందుకు?*

*అంటార్కిటికా ప్రాంతంలో వున్న ఓజోన్‌ పొరకు ప్రతి సంవత్సరం ఆగస్టు నెల చివరి వారం, అక్టోబర్‌ నెల మొదటి వారం మధ్య రంధ్రం ఏర్పడుతుంది. ఈ రెండు నెలల మధ్య కాలం సెప్టెంబర్‌-16 కాబట్టి ఈ రోజును ఓజోన్‌ డే గా జరుపుకుంటారు. దీని అర్థం, ఆగస్టు చివరి వారం నుంచి సెప్టెంబర్‌-15 వరకు మొత్తం 22 రోజులలో అంటార్కిటికాలో ఉన్న ఓజోన్‌ క్షీణిస్తుంది.*

*సెప్టెంబర్‌-16 నుంచి అక్టోబర్‌ మొదటి వారానికి 22 రోజులు. క్షీణించిన ఓజోన్‌ పొర క్రమంగా బూడిదగా మారిపోతుంది.*

*:diamonds:ఓజోన్‌ పొర ఎందుకు క్షీణిస్తుంది?*

*వాతావరణంలో కార్బన్‌, హైడ్రోజన్‌, క్లోరిన్‌, ఫ్లోరిన్‌లలో ఉన్న వివిధ హేలోకార్బన్లు ఉంటాయి. వీటిని క్లోరోఫ్లోరోకార్బన్లు అనికూడా అంటారు. వీటివల్ల ఓజోన్‌ క్షీణతపెరిగి పొర సమతుల్యత దెబ్బతింటుంది. మోటారు వాహనాలు, విమానాలు, రిఫ్రిజిరేటర్లు, ఏసి సిస్టమ్‌లు మొదలైనవి క్లోరోఫ్లోరో కార్బన్‌ల పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఈ ప్రమాదకర వాయువులు వాతావరణంలోని పైనున్న స్ట్రాటోస్ఫియర్‌ వరకూ వ్యాపిస్తాయి. అక్కడ అతినీలలోహిత కిరణాల చర్య వల్ల క్లోరోఫ్లోరో కార్బన్‌ల నుంచి క్లోరిన్‌ పరమాణువులు విడుదలవుతాయి. ఈ పరమాణువులు ఉత్ప్రేరకాలుగా పనిచేసి ఓజోన్‌ అణువులను విచ్ఛిన్నం చేసి అణు ఆక్సిజన్‌ ను విడుదలయ్యేలా చేస్
తాయి.*

*ఓజోన్‌ విచ్ఛిన్నత అనేది అంటార్కిటికా ప్రాంతంలో అధికంగా ఉంటుంది. అంచేత అక్కడి ఓజోన్‌ పొర మందం క్షీణించింది. దీనినే సామాన్యంగా ఓజోన్‌ రంధ్రం అని అంటారు. ఈ క్షీణత 2007 సంవత్సరంలో అంటార్కిటికా ప్రాంతంలో 2.5 కోట్ల చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉండగా, 2008 నాటికి 2.7 కోట్ల చదరపు కిలోమీటర్లకు వ్యాపించింది.*

*:diamonds:నియంత్రణ చర్యలు*

*మన జీవ ప్రపంచ వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలంటే ప్రకృతి సంరక్షణ ముఖ్యం. 'బతుకు-బతకనివ్వు' అనే విధానాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రకృతి సంరక్షణ అన్ని దేశాల బాధ్యత అని గ్రహించారు. ఓజోన్‌ పొర క్షీణత వల్ల కలిగే ధుష్పరిణామాల దృష్ట్యా అందుకు కారణమైన కాలుష్య పదార్థాల విడుదలను నియంత్రించేందుకు ఒక అంతర్జాతీయ ఒడంబడిక జరిగింది. దీనిని 1987లో కెనడాలోని మాంట్రియల్‌ నగరంలో మాంట్రియల్‌ ప్రోటోకాల్‌ పేరులో అమోదించగా అది 1989లో అమలులోని వచ్చింది. తర్వాత ఓజోన్‌ పొర క్షీణతను నివారించడానికి అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలకు విడివిడిగా క్లోరోఫ్లోరో కార్బన్లు, ఓజోన్‌ క్షీణతను తగ్గించే మార్గదర్శకాలు, చర్యలు చేపట్టారు.*

ఎస్‌.ఆర్‌.రంగనాథన్‌ - జాతీయ గ్రంథపాలకుల దినోత్సవం



జాతీయ గ్రంథపాలకుల దినోత్సవం

‘మానవ జాతి మౌలికావసరాల జాబితాలో గాలి, నీరు, ఆహారం, వసతి తరవాత విజ్ఞానం అత్యంత కీలకమైంది’ విఖ్యాత మేధావి డీఏ కెంప్‌ చేసిన వ్యాఖ్య ఇది. మానవాళి వేల సంవత్సరాల అనుభవ సారంగా పోగుబడిన విజ్ఞాన సంపదను పదిలంగా కాపాడటం, పదిమందికీ దానిని పంచిపెట్టడమే సామాజిక వికాసానికి మూలాధారం. నాగరికత పరిణామ క్రమంలో ఒక్కో దశను దాటే కొద్దీ మనిషి తన చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోవడానికి సంబంధించి ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నాడు. ఎప్పటికప్పుడు కొత్తగా దఖలుపడుతున్న విజ్ఞానాన్ని తరవాతి తరాలకోసం జాగ్రత్తపరచేందుకు రకరకాల విధానాలు అందిపుచ్చుకున్నాడు. వివిధ దశల్లో తాను సంపాదించిన విజ్ఞానాన్ని మట్టి పలకలు, జంతుచర్మాలు, చెట్ల బెరడులు, తాళపత్రాలు, కాగితాలు, ఎలక్ట్రానిక్‌ మాధ్యమాల్లో నిక్షిప్తం చేస్తూ ముందుకు కదులుతున్నాడు. ఈ అనంత విజ్ఞాన భాండాగారాన్ని సమాచార కేంద్రాలు, గ్రంథాలయాల ద్వారా విశ్వపరివ్యాప్తం చేస్తున్నాడు. సామాజికాభివృద్ధిలో గ్రంథాలయ నిర్వాహకుల పాత్ర ఎనలేనిది. దురదృష్టవశాత్తూ గ్రంథపాలకుల కృషికి నేడు సరైన గౌరవమే లభించడం లేదు. గ్రంథాలయ శాస్త్రానికి సహేతుక ప్రాతిపదికలు నిర్ధారించి, ఆధునిక లైబ్రరీకి రూపకల్పన చేసిన ఎస్‌.ఆర్‌.రంగనాథన్‌ జయంతిని పురస్కరించుకొని ఏటా ఆగస్టు 12న జాతీయ గ్రంథాలయ పాలకుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. గ్రంథాలయ శాస్త్ర పితామహుడిగా పేరెన్నికగన్న రంగనాథన్‌ సేవలను ఈ సందర్భంగా తరచిచూడటం ఎంతో అవసరం.

గణాంక శాస్త్రవేత్తగా ప్రస్థానం ప్రారంభించిన డాక్టర్‌ శియాలీ రామామృత రంగనాథన్‌ 1924లో తన 32వ ఏట మద్రాసు విశ్వవిద్యాలయంలో గ్రంథ పాలకుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. గ్రంథాలయ నిర్వహణకు సంబంధించి దేశంలో అంతంతమాత్రంగా ఉన్న విధానాలను సమూలంగా సంస్కరించి, శాస్త్రీయ భూమికను ఏర్పరచడంకోసం ఆయన యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌కు వెళ్ళి పాశ్చాత్య పద్ధతులనూ ఔపోసన పట్టారు. గ్రంథాలయ శాస్త్రానికి తనవైన అయిదు సూత్రీకరణలు చేయడం ద్వారా లైబ్రరీ విద్యను ఆయన కొత్త పుంతలు తొక్కించారు. పుస్తకాలను పాఠకులకు అందుబాటులో ఉంచాలని, వారి అభిరుచులను గౌరవిస్తూ గ్రంథాలను సమీకరించాలని, ప్రతి ఒక్కరి అవసరాలకూ విడిగా పుస్తకాలు అందుబాటులో ఉంచాలని, లైబ్రరీల్లో పాఠకులు తమకు అవసరమైన పుస్తకాలను చిటికెలో వెదికిపట్టుకోగల వీలుండాలని, కాలానుగుణ అవసరాలకు అనుగుణంగా గ్రంథాలయం ఎప్పటికప్పుడు కొత్త హంగులు సంతరించుకోవాలని రంగనాథన్‌ అయిదు కీలక సూత్రాలు ప్రతిపాదించారు. పుస్తక విజ్ఞానాన్ని సామాజిక ఆస్తిగా తీర్మానించిన రంగనాథన్‌ సిద్ధాంతం ఈ సూత్రీకరణల్లో అడుగడుగునా ప్రతిఫలిస్తోంది.

గ్రంథాలయ నిర్వాహకుడిగా ఆయన కనబరచిన నిబద్ధత ఆశ్చర్యం కలిగిస్తుంది. తనకు వివాహమైన రోజున మధ్యాహ్నం సమయానికంతా లైబ్రరీ విధులకు ఆయన ఠంచనుగా హాజరుకావడం పుస్తకమే ప్రాణంగా ఆయన బతికిన తీరును వెల్లడిస్తుంది. మద్రాసు విశ్వవిద్యాలయ గ్రంథపాలకుడిగా ఎప్పుడూ సెలవు తీసుకోకుండా 20 ఏళ్లపాటు వారమంతటా రోజూ 13గంటలపాటు నిర్విరామ బాధ్యతలు నిర్వహించారాయన. గ్రంథాలయంతో ముడివడిన అన్ని విభాగాల్లోనూ పనిచేసిన రంగనాథన్‌- ఎన్నో పుస్తకాలూ రచించారు. గ్రంథాలయ వర్గీకరణ, పుస్తక జాబితా రూపకల్పన, సూచికా సేవలు, పాలన నిర్వహణ, గ్రంథపాలన తత్వం వంటి వివిధ అంశాలపై ఆయన లోతైన విశ్లేషణ చేస్తూ పుస్తకాలు వెలువరించారు. ఈనాటికీ అవి ప్రామాణిక గ్రంథాలుగా ఉన్నాయి. కేవలం పుస్తకాలు రాయడంతో సరిపెట్టలేదాయన. రాసిన ప్రతి విషయాన్నీ స్వయంగా ఆచరించి చూపారు. లైబరీల్లో పుస్తక వర్గీకరణ, జాబితా రూపకల్పనలకు సంబంధించి శాస్త్రీయ పద్ధతులు ప్రవేశపెట్టారు. ‘కోలన్‌’ పద్ధతిని ఉపయోగించి గ్రంథాల వర్గీకరణ, పుస్తక జాబితాకు సంబంధించిన ప్రత్యేక విధానం, గ్రంథాలను అంకెలవారీగా అమర్చడం వంటి శాస్త్రీయ పద్ధతులకు ఆయన ప్రాణప్రతిష్ఠ చేశారు. ఆదర్శ ప్రజా గ్రంథాలయ బిల్లునూ రూపొందించారాయన.

తమిళనాడులోని తంజావూరులో 1892 ఆగస్టులో జన్మించిన రంగనాథన్‌- అనితరసాధ్య నిబద్ధతను కనబరచి గ్రంథాలయ నిర్వహణ తీరుతెన్నులను గుణాత్మకంగా మార్చివేశారు. లైబ్రరీ నిర్వహణకు శాస్త్రం స్థాయి కల్పించారాయన. తొలి దశలో మద్రాసు విశ్వవిద్యాలయంలో లైబ్రేరియన్‌గా బాధ్యతలు నిర్వహించిన రంగనాథన్‌- 1945-’47 మధ్యకాలంలో బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలోనూ, ఆ తరవాత 1947-’55లోనూ గ్రంథాలయ శాస్త్ర ఆచార్యుడిగా పనిచేశారు. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ లైబ్రేరియన్‌షిప్‌కి తొలి డైరెక్టర్‌గా ఉండి ఎందరో విద్యార్థులకు గ్రంథాలయ శాస్త్రంలో పట్టాలను బహూకరించారు. 1944-’53 మధ్యకాలంలో భారత గ్రంథాలయ సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. అంతర్జాతీయ సమాచార, డాక్యుమెంటేషన్‌ (ఎఫ్‌ఐడీ) సంస్థ గౌరవ సభ్యుడిగా 1957లో ఎంపికైన ఆయన- ఆ తరవాత గ్రేట్‌ బ్రిటన్‌ గ్రంథాలయ సంస్థకు జీవితకాల ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. బెంగళూరులోని భారత గణాంక సంస్థలో 1962లో డాక్యుమెంటేషన్‌ పరిశోధన, శిక్షణ కేంద్రం ఏర్పాటుకు రం


Monday, September 4, 2017

బయాలజీ Gk Bits


బయాలజీ

1⃣ వంట్రుకల్లో ఉండే ప్రోటీన్ ఏది..??

✅ *కెరాటిన్*

2⃣ పరపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం పుట్టిన శిశువు కనీసం ఎన్ని కిలో గ్రాముల బరువు ఉండాలి..??

✅ *3.3 కి.గ్రా*

3⃣ ఏ జంతువు గుండెలో మిశ్రమ రక్తం ఉంటుంది..??

✅ *కప్ప*

4⃣ చప ప్రధాన విసర్జక పదార్థం ఏది..??

✅ *అమ్మోనియా*

5⃣ అధిక బరువు కలిగి ఉన్న మానవుని బాడీ మాస్ ఇండెక్స్ ఎంత..??

✅ *25 నుంచి 29.9*

6⃣ పుట్టిన పిల్లల్లో శ్వాస క్రియ రేటు ఎంత..??

✅ *32*

7⃣ కలు చుట్టూ ఉండే ద్రవాన్ని ఏమంటారు..??

✅ *సైనోవియల్*

8⃣ మనవుని శరీరంలో యూరియా  సంశ్లేషణ జరిగే ప్రదేశం..??

✅ *కాలేయం*

9⃣ చన్న పిల్లల శరీరాన్ని వెచ్చగా ఉంచే కొవ్వు ఏది..??

✅ *బ్రౌన్ ఫ్యాట్*

🔟 రక్తనాళాలు లేని జంతువు ఏది..??

✅ *బొద్దింక*

Indian Geography telugu Bits


Indian Geography

1⃣ పరపంచంలో అతి పెద్ద డెల్టా అయిన "సుందర్‌బన్ డెల్టా" ఏ నదుల వల్ల ఏర్పడింది..??

✅ *బ్రహ్మపుత్ర, గంగా*

2⃣ పశ్చిమం వైపు ప్రవహించే నది ఏది..??

✅ *నర్మదా నది*

3⃣ శరీనగర్ ఏ నది ఒడ్డున ఉంది..??

✅ *జీలం*

4⃣ బంగ్లాదేశ్ లో గంగా నదిని ఏమని పిలుస్తారు..??

✅ *పద్మ*

5⃣ చత్రావతి ఏ నదికి ఉపనది..??

✅ *పెన్నా నది*

6⃣ భరతదేశంలో ఏ నది వల్ల ఎక్కువగా వరదలు సంభవిస్తాయి..??

✅ *బ్రహ్మపుత్ర*

7⃣ ఆరావళి పర్వతాల్లో జన్మించి, కాంభే గల్ఫ్‌లోకి ప్రవహించే నది ఏది..??

✅ *సబర్మతి*

8⃣ ఉత్తర భారతదేశం నుంచి దక్కన్ పీఠభూమిని విభజించే నది ఏది..??

✅ *నర్మదా నది*

9⃣ లక్నో నగరం ఏ నది ఒడ్డున ఉంది..??

✅ *గోమతి నది*

🔟 భరతదేశంలో బ్రహ్మపుత్ర నది మొదట ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది..??

✅ *అరుణాచల్ ప్రదేశ్*


పర్యావరణం GK BIts



1️⃣ ఏ ప్రక్రియ ద్వారా బయోడీజిల్ ను ఉత్పత్తి చేస్తున్నారు..??

✅ టరాన్స్ ఎస్టరిఫికేషన్

2️⃣ మదటి సారిగా ఏ దేశంలో "మినిమిటా" వ్యాధి సోకి అనేక మంది మరణించారు..??

✅ జపాన్

3️⃣ యూరో ప్రమాణాలు దేనికి సంబంధించినవి..??

✅ వయు కాలుష్యం

4️⃣ పలాస్టిక్ ను మండించినప్పుడు వాతావరణంలోకి విడుదలయ్యే హానికర కలుషితం ఏది..??

✅ డయాక్సిన్

5️⃣ జవ వైవిధ్య చట్టం చేసిన సంవత్సరం..??

✅ 2002

6️⃣ ఏ రాష్ట్రంలో అత్యధిక టైగర్ రిజర్వులు ఉన్నాయి..??

✅ మధ్యప్రదేశ్

7️⃣ రబందుల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం..??

✅ డక్లోఫినాక్

8️⃣ తలంగాణలో కవ్వాల్ సాంక్చ్యువరీ (పులులను సంరక్షించే టైగర్ పార్క్) ఏ జిల్లాలో ఉంది..??

✅ అదిలాబాద్

9️⃣ వయవసాయ సంబంధ వ్యర్థ పదార్థాల నుంచి విడుదలై వాయు కాలుష్యానికి కారణమవుతున్న వాయువు ఏది..??

✅ మథేన్ వాయువు

🔟 నటిలోని మలినాలను అడుగు భాగం చేర్చడానికి ఏ పదార్థం కలపాలి..??

✅ పటికవరణం 🐝🐙

1️⃣ ఏ ప్రక్రియ ద్వారా బయోడీజిల్ ను ఉత్పత్తి చేస్తున్నారు..??

✅ టరాన్స్ ఎస్టరిఫికేషన్

2️⃣ మదటి సారిగా ఏ దేశంలో "మినిమిటా" వ్యాధి సోకి అనేక మంది మరణించారు..??

✅ జపాన్

3️⃣ యూరో ప్రమాణాలు దేనికి సంబంధించినవి..??

✅ వయు కాలుష్యం

4️⃣ పలాస్టిక్ ను మండించినప్పుడు వాతావరణంలోకి విడుదలయ్యే హానికర కలుషితం ఏది..??

✅ డయాక్సిన్

5️⃣ జవ వైవిధ్య చట్టం చేసిన సంవత్సరం..??

✅ 2002

6️⃣ ఏ రాష్ట్రంలో అత్యధిక టైగర్ రిజర్వులు ఉన్నాయి..??

✅ మధ్యప్రదేశ్

7️⃣ రబందుల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం..??

✅ డక్లోఫినాక్

8️⃣ తలంగాణలో కవ్వాల్ సాంక్చ్యువరీ (పులులను సంరక్షించే టైగర్ పార్క్) ఏ జిల్లాలో ఉంది..??

✅ అదిలాబాద్

9️⃣ వయవసాయ సంబంధ వ్యర్థ పదార్థాల నుంచి విడుదలై వాయు కాలుష్యానికి కారణమవుతున్న వాయువు ఏది..??

✅ మథేన్ వాయువు

🔟 నటిలోని మలినాలను అడుగు భాగం చేర్చడానికి ఏ పదార్థం కలపాలి..??

✅ పటిక

Gk Bits 2




1️⃣ దశంలో మొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ను ఎక్కడ నెలకొల్పారు..??

✅ తరాపూర్ (మహారాష్ట్ర)

2️⃣ దశంలో జనాభా పరంగా అతి చిన్న రాష్ట్రం ఏది..??

✅ సక్కిం

3️⃣ దశంలో అధికంగా థర్మల్ విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం..??

✅ మహారాష్ట్ర

4️⃣ దశంలోని గిరిజనుల్లో ఏ తెగ అత్యధిక శాతం ఉన్నారు..??

✅ బల్లులు

5️⃣ అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం..??

✅ బహార్

6️⃣ అత్యధిక జనాభా కలిగిన కేంద్ర పాలిత ప్రాంతం ఏది..??

✅ నయూఢిల్లీ

7️⃣ "ద్రవిడియన్స్" గా పిలిచే జాతి..??

✅ మడిటరేనియన్

8️⃣ సంప్రదాయ శక్తి వనరులకు సంబంధించినది..??

✅ ముడి చమురు, బొగ్గు, జలవిద్యుత్

9️⃣ సహజ వాయువు ఆధారిత థర్మల్ కేంద్రం ఎక్కడ ఉంది..??

✅ గంధార (ఉత్తరప్రదేశ్)

🔟 నయూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసిఐఎల్) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది..??

✅ ముంబై

Gk Bits


)"ఎమ్‌జీఎన్‌ఆర్‌ఈజీపీ" కింద జాతీయ పురస్కారం అందుకున్న పథకం ఏది..??

✅ పరాజెక్టు జలసంచయ్ (బీహార్)

2️⃣ డఆర్‌డీవో ఇటీవల పరీక్షించిన "నాగ్" క్షిపణి వేటిని నాశనం చేస్తుంది..??

✅ యుద్ధ ట్యాంకులు

3️⃣ భరత్ లో ఇటీవల ఏ గ్రామానికి డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టారు..??

✅ ధండుకా (హర్యానా)

4️⃣ నలంద విశ్వవిద్యాలయంతో ఇటీవల అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న దేశం ఏది..??

✅ దక్షిణ కొరియా

5️⃣ పరపంచ ఆవిష్కరణల ఇండెక్స్ - 2017లో తొలి స్థానంలో ఉన్న దేశం ఏది..??

✅ సవిట్జర్లాండ్

6️⃣ 2016 లో అత్యధిక చెల్లింపులు ఏ దేశానికి వెళ్లాయి..??

✅ భరత్ (62.7 బిలియన్ డాలర్లు)

7️⃣ అంతర్జాతీయ మాన్‌బుకర్ బహుమతికి ఎవరు ఎంపికయ్యారు..??

✅ డవిడ్ గ్రాస్మోన్ (ఇజ్రాయెల్)

8️⃣ బలాక్ హోల్స్ అధ్యయనం కోసం అంతరిక్షంలోకి టెలిస్కోప్ ను పంపిన దేశం ఏది..??

✅ చనా

9️⃣ పశువుల అమ్మకాల కోసం ప్రత్యేక వెబ్ సైట్ ను ప్రారంభించిన రాష్ట్రం ఏది..??

✅ తలంగాణ

🔟 వతావరణ ప్రభావ సర్వేలో భారత్ స్థానం ఎంత..??

✅ 75వ స్థానం

Friday, April 14, 2017

పంచాయతీరాజ్ ప్రకరణలు




-ఎల్‌ఎం సింఘ్వీ కమిటీ (1986):
1986లో రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు పంచాయతీలను బలోపేతం చేయడానికి అవసరమైన సిఫారసులు చేయడానికి ఎల్‌ఎం సింఘ్వీ అధ్యక్షతన ఒక కమిటీని నియమించారు. స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి వాటిని పరిరక్షించాలని, గ్రామపంచాయతీలకు ఆర్థిక వనరులను కల్పించాలని, కొన్ని గ్రామ సముదాయాలకు న్యాయపంచాయతీలను ఏర్పాటు చేయాలని, గ్రామాలను పునర్‌వ్యవస్థీకరించాలని, గ్రామసభను ఏర్పాటు చేయాలని, క్రమం తప్పకుండా ఎన్నికలను నిర్వహిస్తూ ఎన్నికలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి ప్రత్యేక జ్యుడీషియల్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని ఈ కమిటీ సిఫారసులు చేసింది.

-ఆర్‌ఎస్ సర్కారియా కమిటీ (1988): క్రమం తప్పకుండా ఎన్నికలను నిర్వహించాలని, స్థానిక సంస్థలను రద్దుచేయడానికి సంబంధించి అన్ని రాష్ర్టాల్లోనూ ఒకేరకమైన చట్టాన్ని అమలు చేయాలని, పంచాయతీరాజ్‌కు సంబంధించిన అధికారాలను రాష్ర్టాలకు అప్పగించాలని, స్థానిక సంస్థలను ఆర్థికంగాను, విధులపరంగాను పటిష్టపర్చాలని, దేశానికంతటికీ అవసరమయ్యే పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించాలని ఈ కమిటీ పేర్కొంది.

-పీకే తుంగన్ కమిటీ (1988): గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు సంబంధించిన పార్లమెంటు సంప్రదింపుల కమిటీ ఉపకమిటీ చైర్మన్ అయిన పీకే తుంగన్ అధ్యక్షతన ఈ కమిటీని 1988లో ఏర్పాటు చేశారు. దీన్ని పీకే తుంగన్ క్యాబినెట్ సబ్ కమిటీ అంటారు. స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధత కల్పించాలని, జిల్లాస్థాయిలో జిల్లా పరిషత్ ప్రణాళికను అభివృద్ధి ఏజెన్సీగా పరిగణించాలని ఈ కమిటీ సిఫారసు చేసింది.

73వ రాజ్యాంగ సవరణ చట్టం-1992
-ఎల్‌ఎం సింఘ్వీ, పీకే తుంగన్ కమిటీల సిఫారసుల మేరకు 64వ రాజ్యాంగ సవరణ బిల్లును రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 1989, మే 15న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. లోక్‌సభలో 2/3వ వంతు మెజారిటీ పొందినప్పటికీ, రాజ్యసభలో 2 ఓట్లు తక్కువకావడంతో ఈ బిల్లు వీగిపోయింది.
-తర్వాత వీపీ సింగ్ ప్రభుత్వం పంచాయతీలకు, పురపాలక సంఘాలకు సంబంధించిన ఉమ్మడి బిల్లును 1990, సెప్టెంబర్ 7న 74వ రాజ్యాంగ సవరణ బిల్లుగా లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ప్రభుత్వం పడిపోవడంతో ఈ బిల్లు చర్చకు నోచుకోలేదు.
-తర్వాత పీవీ నర్సింహారావు ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించాల్సిన విషయాన్ని గుర్తించి 1991లో పంచాయతీలకు సంబంధించిన బిల్లును, మున్సిపాలిటీ (పురపాలక సంఘాలు)లకు సంబంధించిన బిల్లును వేర్వేరుగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది.
-ఆ బిల్లులను సంయుక్త పార్లమెంటరీ కమిటీకి నివేదించారు. ఆ కమిటీ సమర్పించిన నివేదికను 1992, డిసెంబర్ 22న పార్లమెంట్ ఆమోదించింది. తర్వాత ఆ బిల్లులను రాష్ట్ర శాసనసభల్లో ఆమోదం కోసం పంపారు. మెజారిటీ రాష్ట్ర శాసనసభలు (17 రాష్ర్టాలు) ఆ బిల్లులకు ఆమోదం తెలిపాయి.
-అప్పటి రాష్ట్రపతి శంకర్‌దయాల్‌శర్మ ఆ బిల్లులపై సంతకం చేశారు. దీంతో 73, 74 రాజ్యాంగ సవరణ బిల్లులకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు.
-పంచాయతీలకు సంబంధించిన 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1993, ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 24ను పంచాయతీ దినోత్సవంగా జరుపుకొంటున్నాం.
-పట్టణ, మున్సిపాలిటీలకు సంబంధించిన 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1993, జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది.
-73వ రాజ్యాంగ సవరణ చట్టం- 1992 అమల్లోకి వచ్చిన తర్వాత ఆ చట్టం ప్రకారం పంచాయతీరాజ్‌ను మొదటిసారిగా ఏర్పాటు చేసిన రాష్ట్రం కర్ణాటక. కర్ణాటక రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం 1993, మే 10 నుంచి అమల్లోకి వచ్చింది. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం దేశంలో పంచాయతీలకు మొదటిసారిగా ఎన్నికలు నిర్వహించిన రాష్ట్రం కూడా కర్ణాటకే.

నూతన పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రకరణలు

-73వ రాజ్యాంగ సవరణ చట్టం-1992 ద్వారా కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని రాజ్యాంగంలోని IXవ భాగంలో 243, 243(A) నుంచి 243(O) వరకు గల మొత్తం 16 ప్రకరణల్లో పొందుపర్చారు.
-73వ రాజ్యాంగ సవరణ, 7వ రాజ్యాంగ సవరణ చట్టం-1956 ద్వారా తొలగించిన IXవ భాగాన్ని తిరిగి ప్రవేశపెట్టారు. దీంతో కొత్తగా IXవ షెడ్యూల్‌ను కూడా చేర్చారు. పంచాయతీరాజ్ అంశం (స్థానిక సంస్థల పాలన, అధికారాలు) రాజ్యాంగంలోని VIIవ షెడ్యూల్‌లోని రాష్ట్ర జాబితాలో ఉంది.

ప్రకరణ 243 నిర్వచనాలు
1. జిల్లా అంటే ఒక రాష్ట్రంలోని జిల్లా అని అర్థం.
2. గ్రామసభ అంటే గ్రామస్థాయిలో పంచాయతీ పరిధిలోని ఒక గ్రామానికి సంబంధించిన ఓటర్ల జాబితాలో రిజిస్టర్ అయిన వ్యక్తుల సమూహం.
3. మాధ్యమిక స్థాయి అంటే జిల్లా స్థాయికి, గ్రామస్థాయికి మధ్యగల స్థాయి. దీనికి సంబంధించి ఏది మాధ్యమిక స్థాయిగా పరిగణిస్తారో గవర్నర్ పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా నోటిఫై చేస్తారు.
4. పంచాయతీ అంటే గ్రామీణ ప్రాంతాల్లో 243(B) ప్రకరణ కింద ఏర్పాటైన స్థానిక స్వపరిపాలనా సంస్థ.
5. పంచాయత్ ఏరియా అంటే ఒక పంచాయతీ ప్రాదేశిక ప్రాంతం.
6. జనాభా అంటే చివరిగా జనాభా లెక్కల సేకరణ జరిగి ప్రచురించిన జాబితాలో గల జనాభా.
7. గ్రామం అంటే గవర్నర్ ద్వారా గ్రామంగా నోటిఫై అయిన ప్రాంతం. అనేక గ్రామాలను కలిపి కూడా గ్రామంగా నోటిఫై చేసి ఉండవచ్చు.
-ప్రకరణ 243(A) గ్రామసభ: గ్రామస్థాయిలో గ్రామసభ తన అధికార బాధ్యతలను శాసనసభ నిర్దేశించినవిధంగా చెలాయిస్తుంది.
-ప్రకరణ 243B(1) ప్రకారం IXవ భాగంలోని నిబంధనలకు అనుగుణంగా ప్రతి రాష్ట్రంలోనూ గ్రామ, మాధ్యమిక, జిల్లాస్థాయిల్లో పంచాయతీలను ఏర్పాటు చేయాలి.
-ప్రకరణ 243B(2) ప్రకారం 20 లక్షల జనాభా దాటని రాష్ర్టాల్లో మాధ్యమిక స్థాయిలో పంచాయతీలను తప్పనిసరిగా ఏర్పాటు చేయనవసరం లేదు.
-ప్రకరణ 243C పంచాయతీల నిర్మాణం, ఎన్నికల గురించి తెలుపుతుంది.
-ప్రకరణ 243C(1) ప్రకారం పంచాయతీల నిర్మాణం గురించి శాసనసభ తగు నిబంధనలను రూపొందించాలి. పంచాయతీ పరిధిలోని జనాభా, ఆ పంచాయతీలో ఎన్నిక ద్వారా భర్తీ కావల్సిన సీట్ల మధ్య నిష్పత్తి వీలైనంతవరకు రాష్ట్రమంతా ఒకే విధంగా ఉండాలి.
-ప్రకరణ 243C(2) ప్రకారం పంచాయతీ స్థానాల నుంచి సభ్యుల ఎంపిక ప్రత్యక్ష ఎన్నిక ద్వారా జరుగుతుంది. అందుకు ప్రతి పంచాయతీని ప్రాదేశిక నియోజకవర్గాలుగా విభజిస్తారు. ప్రతి నియోజకవర్గంలోని జనాభాకు, సీట్లకు మధ్యగల నిష్పత్తి కూడా వీలైనంతవరకు పంచాయతీ ఏరియా అంతటికీ ఒకే విధంగా ఉండాలి.
-ప్రకరణ 243C(3) ప్రకారం పంచాయతీలో ప్రాతినిధ్యానికి సంబంధించి శాసనసభ కింద పేర్కొన్న విధంగా శాసనాలను చేయవచ్చు.
1. గ్రామ పంచాయతీల అధ్యక్షులకు మాధ్యమిక పంచాయతీల్లో ప్రాతినిధ్యం కల్పించడం. మాధ్యమిక పంచాయతీలు లేని రాష్ర్టాల విషయంలో గ్రామపంచాయతీల అధ్యక్షులకు జిల్లా పంచాయతీల్లో ప్రాతినిధ్యం కల్పించడం.
2. మాధ్యమిక పంచాయతీల అధ్యక్షులకు జిల్లా పంచాయతీల్లో ప్రాతినిధ్యం కల్పించడం.
3. లోక్‌సభ సభ్యులు, రాష్ట్ర శాసనసభ్యులకు తమ నియోజకవర్గాల పరిధిలోగల మాధ్యమిక, జిల్లా పంచాయతీల్లో ప్రాతినిధ్యం కల్పించడం.
4. రాజ్యసభ, రాష్ట్ర శాసనపరిషత్తు సభ్యుల విషయంలో వారు ఓటరుగా ఎక్కడ నమోదయ్యారన్న అంశం ఆధారంగా మాధ్యమిక పంచాయతీలోగాని లేక జిల్లా పంచాయతీలోగాని ప్రాతినిధ్యం కల్పిస్తారు.
-ప్రకరణ 243C(4) ప్రకారం పంచాయతీ అధ్యక్షులకు, పంచాయతీ సభ్యులందరికీ (ప్రత్యక్షంగా ఎన్నికయ్యారా లేదా అన్నదాంతో సంబంధంలేకుండా) పంచాయతీ సమావేశాల్లో ఓటింగ్‌లో పాల్గొనే హక్కు ఉంటుంది.
-ప్రకరణ 243C(5) ప్రకారం గ్రామస్థాయిలో పంచాయతీ అధ్యక్షుని ఎన్నికకు సంబంధించి శాసనసభ నిబంధనలు జారీచేస్తుంది. మాధ్యమిక, జిల్లా పంచాయతీల అధ్యక్షులను ఆయా పంచాయతీల్లోని ఎన్నికైన సభ్యుల నుంచి ఎన్నుకుంటారు.
-ప్రకరణ 243D పంచాయతీల్లో రిజర్వేషన్ల గురించి తెలుపుతుంది




Saturday, April 8, 2017

Indian Presidents List



Indian Presidents List

Dr Rajendra Prasad
(1950-62)
Sarvepalli Radhakrishnan
(1962-67)
Zakir Hussain
(1967-69)
Varahagiri Venkata Girii
(1969-69) (1969-74)
Muhammad Hidayatullah
(1969-69)
Fakhruddin Ali Ahmed
(1974-77)
Basappa Danappa Jatti
(1977-77)
Neelam Sanjiva Reddy
(1977-82)
Giani Zail Singh
(1982-87)
R.Venkataraman
(1987-92)
Shankar Dayal Sharma   (1992-97)
Kocheril Raman Narayanan (1997-02)
A.P.J.Abdul Kalam
(2002-07)
Pratibha Patil
(2007-2012)
Pranab Mukherjee
(2012 -2017)